Chittoor
-
Jun- 2022 -28 June
మోహన్ బాబు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరు
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు, మా అధ్యక్షుడు మంచు విష్ణు, సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ లు తిరుపతి కోర్టుకు హాజరుటీడీపీ…
Read More » -
Jan- 2022 -7 January
గత ఎన్నికల ఫలితాలకు పొత్తులకు సంబంధం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత…
Read More » -
Dec- 2021 -25 December
కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీడీపీ నేత మురళీ పై దాడికి పాల్పడ్డ వారిని…
Read More » -
24 December
కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతి
కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమలకు అనుమతితిరుమల మన జనప్రగతి డిసెంబర్ 24:-తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి…
Read More » -
Sep- 2021 -22 September
టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఏపీ హై కోర్టు సీరియస్
. టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై ఏపీ హై కోర్టు సీరియస్ అయ్యింది. తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ…
Read More » -
22 September
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల
సెప్టెంబర్ 25 న ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలిటీటీడీ…
Read More » -
18 September
సీఎం జగన్ ఏవేవి పీకేశారో
ఏపీ వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి నిప్పులు చెరిగారు. తనదైన శైలిలో టీడీపీ నేతల కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు…
Read More » -
May- 2021 -29 May
లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి: చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలుచేయనున్నట్టు మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సరకుల కొనుగోలుకు అవకాశం…
Read More » -
25 May
కరోనా నియంత్రణకు పులివెందుల పసరు వైద్యమే శరణ్యం – 3 లక్షల మందికి మొదటి విడత – ఆకు పసరు వినియోగం – మంచి ఫలితం వచ్చిందంటూ బాధితుల ప్రశంసలు
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా నియంత్రణకు పసరు వైద్యమే శరణ్య అయింది. కోవిడ్ వైరస్ మొదటి విడత గా విస్తరించిన సమయంలో సుమారు 3 లక్షల మంది…
Read More » -
21 May
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త…
Read More »