Andhra Pradesh
-
May- 2023 -24 May
వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ
వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో వెస్సార్ సోదరి విమలమ్మ మీడియా ముందుకొచ్చారుసంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వభారతి…
Read More » -
24 May
విమానంలో గుండెపోటు.. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అప్పటికి మృతి
విదేశాల నుంచి సొంత ఊరికి తిరిగొస్తూ విమానంలోనే ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన చెక్కా నూకరాజు (85)…
Read More » -
24 May
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు…
Read More » -
23 May
పల్లెకు టికెట్ వద్దంటూ వాట్సాప్ లో జోరుగా సందేశాలు
టీడీపీ నేతలు అప్పుడే టికెట్ల కోసం పోరుబాట పట్టారు. రానున్న ఎన్నికల్లో తమకంటే తమకే టికెట్ ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల ద్వారా అధిష్టానానికి తమ వాణి బలంగా…
Read More » -
23 May
సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత భారీగా పోలీసుల మోహరింపు
బాపట్ల జిల్లా వేటపాలెం సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాపురం, కటారివారిపాలెం మత్య్సకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు.రామాపురంలో ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడనే నేపథ్యంలో ఆయనను…
Read More » -
23 May
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత…
Read More » -
22 May
వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన ఓఎస్డీ,మండల అధికారులకు
పులివెందుల :- ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షానికి దెబ్బతిన్న అరటి తోటలను ఓఎస్డీ అనిల్కుమార్రెడ్డి,తహశీల్దార్ మాధవ కృష్ణారెడ్డి ఆర్టికల్చర్ అధికారులు ఇ కొత్తపల్లి వెలమవారిపల్లె గ్రామాలలో నెలకొరిగిన…
Read More » -
22 May
సీబీఐ-ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం.. ఉత్కంఠ
హైదరాబాద్ మన జనప్రగతి మే 22:- వివేకాహత్య కేసులో సీబీఐ-ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో అవినాష్రెడ్డి పిటిషన్ మెన్షన్ చేసే క్రమంలోనూ వాదనలు…
Read More » -
18 May
రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త మృతిరూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఏప్రిల్ 21న జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందాడని పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ గూండాల…
Read More » -
4 May
ఈ మెడల్స్ ను వెనక్కి ఇచ్చేస్తాం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా
ఢిల్లీ పోలీసుల అనుచిత ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెజ్లర్లు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తామని స్టార్ రెజ్లర్లు…
Read More »