Latest News
-
May- 2023 -31 May
వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. బెయిల్ కు సంబంధించి…
Read More » -
24 May
వివేకాను చంపిన వాళ్లు బయటే తిరుగుతున్నారు : వైఎస్సార్ సోదరి విమలమ్మ
వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ ఉత్కంఠ కొనసాగుతున్న క్రమంలో వెస్సార్ సోదరి విమలమ్మ మీడియా ముందుకొచ్చారుసంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వభారతి…
Read More » -
24 May
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు…
Read More » -
23 May
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత…
Read More » -
18 May
రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త మృతిరూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఏప్రిల్ 21న జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్త రాజయ్య మృతి చెందాడని పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ గూండాల…
Read More » -
3 May
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసుకు సంబంధించి సీబీఐ తెలంగాణ హైకోర్టులో ఇటీవల…
Read More » -
1 May
పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ
భీమవరం పట్టణం పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారయ్యారు. ఈ ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. గంజాయి తరలింపు కేసులో ఒడిశాకు…
Read More » -
Apr- 2023 -30 April
ఇంటర్ ఫెయిలైన కూతురు.. తల్లి ఆత్మహత్యకడప : ఇంటర్ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదం
ఇంటర్ ఫెయిలైన కూతురు.. తల్లి ఆత్మహత్యకడప : ఇంటర్ ఫలితాలు ఓ కుటుంబంలో విషాదం నింపాయి. కూతురు ఇంటర్ ఫెయిలైందన్న మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన…
Read More » -
30 April
కడప నూతన డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన MD షరీఫ్
గతంలో జిల్లాలో పలు స్టేషన్ లలో పని చేసిన షరీఫ్ కడప, ఏప్రిల్ 30: శాంతిభద్రతల కాపాడడానికి నిరంతరం కృషి చేస్తానని డిఎస్పీ MD షరీఫ్ పేర్కొన్నారు.…
Read More » -
30 April
సీఐడీ అదుపులో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు
రాజమహేంద్రం వరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును సీఐడీ అధికారులు…
Read More »