Visakhapatnam
-
May- 2023 -23 May
సముద్ర తీర ప్రాంతంలో ఉద్రిక్తత భారీగా పోలీసుల మోహరింపు
బాపట్ల జిల్లా వేటపాలెం సముద్రతీర ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాపురం, కటారివారిపాలెం మత్య్సకారులు పరస్పరం దాడులు చేసుకున్నారు.రామాపురంలో ఓ వ్యక్తి క్షుద్రపూజలు చేస్తున్నాడనే నేపథ్యంలో ఆయనను…
Read More » -
1 May
పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ
భీమవరం పట్టణం పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ పోలీస్స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారయ్యారు. ఈ ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. గంజాయి తరలింపు కేసులో ఒడిశాకు…
Read More » -
Mar- 2022 -18 March
28న విశాఖ బంద్… ఉక్కు పోరు వేరే లెవెల్…?
విశాఖ ఉక్కు ఉద్యమానికి నాలుగు వందల రోజులు గడచినా కేంద్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. అదే టైంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ…
Read More » -
Jul- 2021 -16 July
శ్రీకాకుళంలో దారుణం : మహిళపై 15 మంది తాగుబోతుల అత్యాచారం!
తాజాగా శ్రీకాకుళం జిల్లా దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజాం మండలం పెనుబాక గ్రామంలో గురువారం రాత్రి ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో అతడి స్నేహితులు పాల్గొన్నారు. ఈ…
Read More » -
Jun- 2021 -7 June
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడి ఆందోళన చేస్తున్న బంధువులు
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడిఆందోళన చేస్తున్న బంధువులు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, మనజనప్రగతి, జూన్ 7: యాజమాన్యం దనదాహమో లేక సిబ్బంది అనుభవ రాహిత్యమో ఒక…
Read More » -
May- 2021 -25 May
కరోనా నియంత్రణకు పులివెందుల పసరు వైద్యమే శరణ్యం – 3 లక్షల మందికి మొదటి విడత – ఆకు పసరు వినియోగం – మంచి ఫలితం వచ్చిందంటూ బాధితుల ప్రశంసలు
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా నియంత్రణకు పసరు వైద్యమే శరణ్య అయింది. కోవిడ్ వైరస్ మొదటి విడత గా విస్తరించిన సమయంలో సుమారు 3 లక్షల మంది…
Read More » -
21 May
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త…
Read More » -
14 May
ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్ట్
. వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమైంది. ఈరోజు ఎంపీ రఘురామ పుట్టినరోజు. పైగా శుక్రవారం. ఈరోజు అరెస్ట్…
Read More » -
6 May
కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలు దేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న…
Read More » -
Apr- 2021 -24 April
ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 11 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37…
Read More »