Guntur
-
May- 2023 -24 May
విమానంలో గుండెపోటు.. గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అప్పటికి మృతి
విదేశాల నుంచి సొంత ఊరికి తిరిగొస్తూ విమానంలోనే ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన చెక్కా నూకరాజు (85)…
Read More » -
Sep- 2021 -23 September
గుజరాత్ లో పట్టుకున్న హెరాయిన్ తో ఏపీకి సంబంధం లేదు: డీజీపీ గౌతమ్
సవాంగ్ ఇటీవల గుజరాత్ లో రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టుకోగా, అక్రమ రవాణాదారులకు ఏపీతో లింకులున్నాయంటూ వార్తలొచ్చాయి. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు…
Read More » -
19 September
సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ కానుకగా ఇస్తాం అంటున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్
సీఎం జగన్ కు కానుకగా బాలాపూర్ లడ్డూ తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేకస్థానం ఉంది.ముఖ్యంగా బాలాపూర్ వినాయకుని లడ్డూకి కూడా ఎక్కడాలేని డిమాండ్ ఉంది. బాలాపూర్…
Read More » -
May- 2021 -25 May
కరోనా నియంత్రణకు పులివెందుల పసరు వైద్యమే శరణ్యం – 3 లక్షల మందికి మొదటి విడత – ఆకు పసరు వినియోగం – మంచి ఫలితం వచ్చిందంటూ బాధితుల ప్రశంసలు
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా నియంత్రణకు పసరు వైద్యమే శరణ్య అయింది. కోవిడ్ వైరస్ మొదటి విడత గా విస్తరించిన సమయంలో సుమారు 3 లక్షల మంది…
Read More » -
21 May
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త…
Read More » -
6 May
కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలు దేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న…
Read More » -
6 May
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం… పద్దతి మార్చుకోవాలంటూ హితబోధ !
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభణ పెరిగిపోతున్న తరుణంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్…
Read More » -
2 May
పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన….. మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు…… పోలీసులు వచ్చి క్యూ లైన్ కట్టడి చేస్తున్న వైనం
కడప మన జనప్రగతి మే 02:-పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు పోలీసులు వచ్చి…
Read More » -
Apr- 2021 -24 April
ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 11 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37…
Read More » -
1 April
గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకున్నా సీఎం వైఎస్ జగన్ దంపతుల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భారత్పేటలోని 140వ వార్డు సచివాలయానికి సతీమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..…
Read More »