East Godavari
-
Jul- 2021 -25 July
ప్రియా మాలిక ఘనత.. రెజ్లింగ్ లో భారత్ కు తొలి స్వర్ణం
రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్…
Read More » -
Jun- 2021 -23 June
కర్నూలు నగరంలో విషాదం
కర్నూల్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వడ్డెగేరిలో విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ మెకానిక్ ప్రతాప్(42), హేమలత(36)…
Read More » -
7 June
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడి ఆందోళన చేస్తున్న బంధువులు
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో మృతదేహం మార్పిడిఆందోళన చేస్తున్న బంధువులు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం, మనజనప్రగతి, జూన్ 7: యాజమాన్యం దనదాహమో లేక సిబ్బంది అనుభవ రాహిత్యమో ఒక…
Read More » -
May- 2021 -25 May
కరోనా నియంత్రణకు పులివెందుల పసరు వైద్యమే శరణ్యం – 3 లక్షల మందికి మొదటి విడత – ఆకు పసరు వినియోగం – మంచి ఫలితం వచ్చిందంటూ బాధితుల ప్రశంసలు
ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా నియంత్రణకు పసరు వైద్యమే శరణ్య అయింది. కోవిడ్ వైరస్ మొదటి విడత గా విస్తరించిన సమయంలో సుమారు 3 లక్షల మంది…
Read More » -
21 May
ఏపీ పరిషత్ ఎన్నికలు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త…
Read More » -
6 May
కరోనా వ్యాక్సినేషన్ పై ఈ నెల 8న నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు
టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ వ్యాక్సినేషన్ తీరుపై చంద్రబాబు అసంతృప్తి టీకాలు వేయండి-ప్రాణాలు కాపాడండి నినాదాలతో నిరసనలు దేశంలో 33 జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్న…
Read More » -
2 May
పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన….. మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు…… పోలీసులు వచ్చి క్యూ లైన్ కట్టడి చేస్తున్న వైనం
కడప మన జనప్రగతి మే 02:-పొట్టకూటి కోసం బ్రతికే వారికి కరోనా సమయపాలన మద్యం మత్తులో ఉన్న వారికి సమయ పాలన లేదు పోలీసులు వచ్చి…
Read More » -
Apr- 2021 -24 April
ఏపీలో కొత్తగా 11,698 కరోనా కేసులు, 37 మంది మృతి
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 11 వేల 698 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 37…
Read More » -
Feb- 2021 -28 February
పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతం
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సి-51 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశీయ,…
Read More » -
26 February
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ ఈ సీ జారీ చేసిన నోటిఫికేషన్…
Read More »